Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాంపల్లి నుంచి కర్నూలు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (09:58 IST)
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కర్నూలు మీదుగా తిరుపతి వరకు ప్రత్యేక రైలును నడుపనుంది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సి.హెచ్.రాకేశ్ వెల్లడించారు 
 
ఈ నెల 23, 30 తేదీల్లో 07509 నంబరు రైలు హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 4.35 నిమిషాలకు బయలుదేరి కర్నూలుకు రాత్రి 9.30కు చేరుకుంటుంది. అక్కడ నుంచి మరుసటి రోజు ఉదయం 5.30కు తిరుపతి చేరుకుంటుందని తెలిపారు. 
 
అలాగే, తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి 07510 నంబరు రైలు ఈనెల 17, 24, 31 తేదీల్లో రాత్రి 11.50 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం డోన్‌కు 6.10కు, కర్నూలుకు 6.50 నిమిషాలకు చేరుకుటుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments