Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 9 వరకు రైళ్ల రద్దు : విజయవాడ రైల్వే అధికారులు

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (09:57 IST)
ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో 9వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటన మేరకు.. నంబరు 22831 హౌరా - శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైలును ఈ నెల 7వ తేదీన రద్దు చేశారు. 
 
అలాగే, 12839 హౌరా -  న్నై సెంట్రల్‌ రైలును ఈ నెల 7, 22842 తాంబరం - సంత్రాగచ్చి రైలును ఈ నెల 7న, 22503 కన్యాకుమారి - డిబ్రూఘర్ రైలును 7న, బెంగళూరు - హౌరా రైలును 8వ తేదీన, 22888 బెంగళూరు - హౌరా రైలును 8వ తేదీన, 22832 శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా రైలును 9వ తేదీన, 18048 వాస్కోడిగామ - షాలిమార్‌ రైలును 9వ తేదీన, 12503 బెంగళూరు - అగర్తలా రైలును 9వ తేదీన రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments