Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 9 వరకు రైళ్ల రద్దు : విజయవాడ రైల్వే అధికారులు

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (09:57 IST)
ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో 9వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటన మేరకు.. నంబరు 22831 హౌరా - శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైలును ఈ నెల 7వ తేదీన రద్దు చేశారు. 
 
అలాగే, 12839 హౌరా -  న్నై సెంట్రల్‌ రైలును ఈ నెల 7, 22842 తాంబరం - సంత్రాగచ్చి రైలును ఈ నెల 7న, 22503 కన్యాకుమారి - డిబ్రూఘర్ రైలును 7న, బెంగళూరు - హౌరా రైలును 8వ తేదీన, 22888 బెంగళూరు - హౌరా రైలును 8వ తేదీన, 22832 శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా రైలును 9వ తేదీన, 18048 వాస్కోడిగామ - షాలిమార్‌ రైలును 9వ తేదీన, 12503 బెంగళూరు - అగర్తలా రైలును 9వ తేదీన రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments