Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం కోసం పీడించిన తండ్రి... గొంతు నొక్కి హత్య చేసిన కొడుకు

Webdunia
గురువారం, 17 జులై 2014 (17:14 IST)
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రినే కడతేర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జడ్చర్లలో నివాసం ఉంటున్న యాదయ్య మద్యానికి బానిసై నిత్యం డబ్బులు కోసం కొడుకునే వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కొడుకు వెంకటేష్‌ను డబ్బులు అడగగా ఇద్దరి మద్య వాగ్వివాదం జరగడంతో వెంకటేష్ తన తండ్రి యాదయ్య గొంతు నుమిలి హత్య చేసాడు. 
 
రాత్రి అంతా తండ్రి శవం దగ్గిరే గడిపిన వెంకటేష్  తెల్లవారు జామున తన తండ్రి చనిపోయాడంటూ చుట్టుపక్కల వారిని పిలిచి ఏడవడం మొదలుపెట్టాడు. అయితే వెంకటేష్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు, గ్రామస్థులు  నిలదీయడంతో అసలు విషయం ఒప్పుకుని భోరుమన్నాడు. ఆవేశంలో నాన్నను చంపేశాను అంటూ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు వెంకటేష్ కోసం గాలిస్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments