Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేక్‌గ్యాంగ్ : దోషులకు జీవిత కారాగారశిక్ష విధించిన రంగారెడ్డి కోర్టు

Webdunia
బుధవారం, 11 మే 2016 (15:31 IST)
స్నేక్ గ్యాంగ్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. 8 మంది దోషుల్లో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం కోర్టు తీర్పునిచ్చింది. అసభ్య ప్రవర్తన, దోపిడీ నేరాల కింద వీరికి శిక్షను కోర్టు ఖరారు చేసింది. అయితే స్నేక్ గ్యాంగ్‌పై ఒక్క అత్యాచార ఆరోపణను కూడా పోలీసులు నిరూపించలేకపోయారు. 
 
ఈ పూర్తి వివరాలను పరిశీలిస్తే పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో 9 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ ముఠా 37 మంది యువతులను పాములతో బెదిరించి, లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
దోషులుగా తేలినవారిలో ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీ, ఖాదర్ బర్కబా, తయాబ్ బస్లామా, మహ్మద్ పర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహ్మద్ ఇబ్రహీం, అలీ బారక్‌బా ఉన్నారు. తొమ్మిదో నిందితుడు సలాం హమ్దీపై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషిగా విడుదల చేశారు. స్నేక్ గ్యాంగ్ దోషులు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం