Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నిద్రిస్తే చనిపోతారనే ప్రచారం!!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (10:53 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొనివుంది. మొన్నటికి మొన్న అనేక జిల్లాల్లో భూమి కంపిస్తుందనే పుకార్లు చెలరేగాయి. దీంతో అనేక జిల్లాల వాసులు రాత్రంతా రోడ్డుపైనే జాగారం చేశారు. తాజాగా అంటే బుధవారం దక్షిణ తెలంగాణలోని ప్రజలు పడుకుటే చనిపోతారనే వదంతులతో కాలక్షేపం చేశారు. చాలా ప్రాంతాల్లో జనాలు ఇళ్లలో నుండి బయటకు వచ్చి రోడ్లపై జాగారం చేశారు. ఫోన్ల ద్వారా ఈ పుకార్లు షికారు చేయడంతో ప్రజలు జాగారం చేయక తప్పలేదు. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో కూడా ఉంది. 
 
పడుకున్నవారంతా చనిపోతారనే వదంతులతో వదంతులతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు చోట్ల ప్రజలు రాత్రంతా మేల్కొనే ఉన్నారు. వీధుల్లోకి వచ్చారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి, నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ శాసనసభా నియోజకవర్గాల్లో, నేరేడుచర్ల, దామచర్ల, నాంపల్లి, జాజిరెడ్డిగూడెం మండలాల్లో ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments