Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబీఆర్ పార్క్ వద్ద 6 డబ్బాల గంజాయి.. ముగ్గురు అరెస్ట్

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (23:14 IST)
తెలంగాణలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సర్కారు తీవ్రంగా చర్యలు చేపట్టింది. తాజాగా పోలీసులు రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. 
 
తాజాగా నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్ వద్ద 6 డబ్బాల గంజాయి ద్రావణాన్ని జూబ్లీ హిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
 
కేబీఆర్ పార్క్ వద్దగంజాయి చేతులు మారుతోందనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి గంజాయి ద్రావణాన్నిపట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం