కిడ్నాప్ కథకు ఎండ్ కార్డ్.. ఇష్టపూర్వకంగానే జానీతో పెళ్లి

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (19:36 IST)
Siricilla Shalini
రాజన్న సిరిసిల్లలో యువతి కిడ్నాప్ కథకు ఎండ్ కార్డు పడింది.  తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. తన ప్రేమికుడిని వివాహం చేసుకున్నానని ఓ వీడియో రీలిజ్ చేసింది. తనను కిడ్నాప్  చేసిన వ్యక్తి.. తనను ప్రేమించిన వ్యక్తి మాస్క్ ధరించడం వల్ల గుర్తుపట్టలేకపోయానని చెప్పింది. 
 
ఇందులో ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నానని క్లారిటీ ఇచ్చింది. యువకుడితో కలిసి వున్న పెళ్లి ఫోటోలు రిలీజ్ చేసింది శాలిని. యువతి పెళ్లి చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని.. ఇష్టపూర్వకంగానే జానీతో వెళ్లిపోయినట్లు క్లారిటీ ఇచ్చింది. అతనిని వివాహం చేసుకున్నానని స్పష్టం చేసింది.
 
చందుర్తి మండలం మూడపల్లికి చెందిన యువతి.. ఉదయం తండ్రితో కలిసి ఆలయానికి వెళ్లింది. ఆలయంలో పూజచేసి బయటకు వస్తుండగా కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments