Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పదు, నడి ఎండల్లో తెలంగాణ విద్యార్థులు పరీక్షలు రాయాల్సిందేనా?

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (16:46 IST)
కరోనా మహమ్మారి అందరి జీవితాలను తల్లకిందులు చేసేసింది. ఇక ఆడుతూపాడుతూ హాయిగా పాఠశాలలకెళ్లి చదువుకోల్సిన విద్యార్థులు ఇళ్లకే పరిమితమైపోయారు. ఆన్ లైన్ క్లాసులకే పరిమితమవ్వాల్సి వచ్చింది.
 
ఇక అసలు విషయానికి వస్తే... తెలంగాణ రాష్ట్రం జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు తెరుస్తారు. మే 17 నుంచి 26 దాకా పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత మే 27 నుంచి జూన్ 13 వరకూ వేసవి సెలవులు వుంటాయి. ఈ మేరకు ప్రతిపాదిత షెడ్యూల్ ను ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. దాదాపు ఇదే ఖరారయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments