తప్పదు, నడి ఎండల్లో తెలంగాణ విద్యార్థులు పరీక్షలు రాయాల్సిందేనా?

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (16:46 IST)
కరోనా మహమ్మారి అందరి జీవితాలను తల్లకిందులు చేసేసింది. ఇక ఆడుతూపాడుతూ హాయిగా పాఠశాలలకెళ్లి చదువుకోల్సిన విద్యార్థులు ఇళ్లకే పరిమితమైపోయారు. ఆన్ లైన్ క్లాసులకే పరిమితమవ్వాల్సి వచ్చింది.
 
ఇక అసలు విషయానికి వస్తే... తెలంగాణ రాష్ట్రం జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు తెరుస్తారు. మే 17 నుంచి 26 దాకా పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత మే 27 నుంచి జూన్ 13 వరకూ వేసవి సెలవులు వుంటాయి. ఈ మేరకు ప్రతిపాదిత షెడ్యూల్ ను ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. దాదాపు ఇదే ఖరారయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

Netflix నెట్ ఫ్లిక్స్ నిజంగానే స్కిప్ అడల్ట్ సీన్ బటన్‌ను జోడించిందా?

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments