Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజదొంగలు... హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిపోయారు...

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (17:16 IST)
హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లారు దుండగులు. ఎంజేబియస్ దగ్గరున్న గౌలిగూడ బస్టాప్‌లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నైట్‌ హాల్ట్‌ కోసం బస్సును నిలిపాడు డ్రైవర్. అంతే.. అది మాయమైపోయింది. ఎవరు ఎత్తుకెళ్లారు.. ఏం చేశారనే సమాచారం అటు ఆర్టీసీ అధికారులకు, ఇటు పోలీసులకు తెలియడం లేదు. 
 
అయితే.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తూప్రాన్‌ ప్రాంతంలో ఆ సిటీ బస్సు తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఆ మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. దాదాపు 24 గంటలు కావస్తున్నా కుషాయిగూడ డిపోకు చెందిన బస్సు ఆచూకీని తెలుసుకోలేకపోయారు...

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments