Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ విమానాశ్రయం సిబ్బందికి ముచ్చెమటలు పట్టించిన అడవి పిల్లి

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (19:25 IST)
అడవిపిల్లిని చూసి చిరుతపులిగా భావించారు శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది. దీనితో ఉరుకులు పరుగులు తీశారు. ఫారెస్ట్ మరియు జూ సిబ్బంది  రంగంలోకి దిగారు. మూడు గంటలు పాటు శ్రమించి దానిని బంధించారు ఫారెస్ట్ అధికారులు. 
 
ఐతే అది చిరుత పులి కాదనీ, అడవి పిల్లిగా ఫారెస్ట్ సిబ్బంది తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది. ఎయిర్ పోర్ట్ లోని ఏరో టవర్స్ వద్ద జరిగింది ఇది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments