Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగు రాష్ట్రాల బిర్యానీతో హైదరాబాదీ బిర్యానీ రుచికి సరితూగదు: షబ్బీర్ అలీ

పొరుగు రాష్ట్రాల బిర్యానీతో హైదరాబాదీ బిర్యానీ రుచికి సరితూగదని తెలంగాణా శాసనమండలిలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. సిటీ బిర్యానీ మంటి టేస్టుగా ఉండాలంటే ఇక్కడి గొర్రెలో లేదా తెలంగాణా ప్ర

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (15:02 IST)
పొరుగు రాష్ట్రాల బిర్యానీతో హైదరాబాదీ బిర్యానీ రుచికి సరితూగదని తెలంగాణా శాసనమండలిలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. సిటీ బిర్యానీ మంటి టేస్టుగా ఉండాలంటే ఇక్కడి గొర్రెలో లేదా తెలంగాణా ప్రాంత గొర్రెలో లేదా హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి తెప్పించుకున్నావో అయి ఉండాలని తెలిపారు. 
 
తెలంగాణలో గొర్రెల పెంపకందారుల ప్రయోజనాల కోసం తమ సర్కారు తీసుకుంటున్న చర్యలపై మొదట మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల నుంచి సుమారు 84 లక్షల గొర్రెలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనివల్ల ఈ స్టేట్‌లోని గొల్ల కురుమలు, ఇతర గొర్రెల పెంపకందారులకు మేలు కలుగుతుందన్నారు. 
 
అయితే బయటి రాష్ట్రాల గొర్రెల మాంసం సిటీ బిర్యానీ రుచికి తగినట్టు ఉండదని షబ్బీర్ అలీ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి కౌంటరిచ్చిన కేసీఆర్.. మీరు తింటున్న బిర్యానీలో మాంసం ఎక్కడి నుంచి వస్తోందో మీకు తెలుసా అని ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments