Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపాల్ రెడ్డి పాడె మోసిన కర్నాటక మాజీ స్పీకర్ రమేశ్ కుమార్..

Webdunia
సోమవారం, 29 జులై 2019 (20:46 IST)
హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో పీవీ ఘాట్‌ సమీపంలో నిర్వహించిన జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నకర్నాటక మాజీ స్పీకర్ రమేష్, జైపాల్‌ పాడెను భుజానకెత్తుకుని మోశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రమేశ్, జైపాల్ మరణంతో ఇంట్లో పెద్ద దిక్కు పోయినట్టనిపిస్తోందన్నారు. 
 
జైపాల్‌తో తనది 35 ఏళ్లకు పైబడిన అన్నదమ్ముల బంధమన్నారు. కర్ణాటక అసెంబ్లీలో తాను వ్యవహరించిన తీరుపై జైపాల్‌ రెడ్డికి వివరించాలని ఇక్కడికి వద్దామనుకున్నానన్నారు. కానీ భగవంతుడు తనకు ఆ ఛాన్స్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
కష్టకాలంలో సైతం తప్పులు చేయకూడదని.. సైద్ధాంతిక నిబద్ధతతో ఉండాలని చెప్పిన మహానుభావుడన్నారు. తాను తప్పు చేస్తే జైపాల్ రెడ్డి మందలించేవారని, నాకు ఎన్నో సలహాలు సూచనలు అందించేవారని గుర్తుచేసుకున్నారు రమేశ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments