Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపాల్ రెడ్డి పాడె మోసిన కర్నాటక మాజీ స్పీకర్ రమేశ్ కుమార్..

Webdunia
సోమవారం, 29 జులై 2019 (20:46 IST)
హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో పీవీ ఘాట్‌ సమీపంలో నిర్వహించిన జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నకర్నాటక మాజీ స్పీకర్ రమేష్, జైపాల్‌ పాడెను భుజానకెత్తుకుని మోశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రమేశ్, జైపాల్ మరణంతో ఇంట్లో పెద్ద దిక్కు పోయినట్టనిపిస్తోందన్నారు. 
 
జైపాల్‌తో తనది 35 ఏళ్లకు పైబడిన అన్నదమ్ముల బంధమన్నారు. కర్ణాటక అసెంబ్లీలో తాను వ్యవహరించిన తీరుపై జైపాల్‌ రెడ్డికి వివరించాలని ఇక్కడికి వద్దామనుకున్నానన్నారు. కానీ భగవంతుడు తనకు ఆ ఛాన్స్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
కష్టకాలంలో సైతం తప్పులు చేయకూడదని.. సైద్ధాంతిక నిబద్ధతతో ఉండాలని చెప్పిన మహానుభావుడన్నారు. తాను తప్పు చేస్తే జైపాల్ రెడ్డి మందలించేవారని, నాకు ఎన్నో సలహాలు సూచనలు అందించేవారని గుర్తుచేసుకున్నారు రమేశ్.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments