Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్ని ఆ క్యాబ్ డ్రైవర్ ఏం చేయబోయాడో చూడండి

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (08:13 IST)
తమ బిడ్డలను కిడ్నాప్ చేసి కారులో పారిపోతున్న వారిని  తల్లిదండ్రులు అయిదు కిలో మీటర్లు ఛేజ్ చేసి వారిని రక్షించుకున్న సంఘటన శంషాబాద్ లో జరిగింది.. వివరాలలోకి వెళితే ..

ముంబై నుంచి హైదరాబాద్ కు విమానంలో  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి చేరుకుంది ఒక కుటుంబం..వచ్చిన కుటుంబం, నగరంలోకి వెళ్లేందుకు రెండు వేరువేరు క్యాబ్ లను బుక్ చేసుకుంది. పెద్దలు ఓ క్యాబ్ లో, పిల్లలు ఓ క్యాబ్ లో ఎక్కారు. అయితే  పిల్లలున్న క్యాబ్ తో పారిపోయాడు డ్రైవర్.

షాక్ గురైన తల్లిదండ్రులు వెంటనే ఆ కారును మరో కారుతో ఛేజ్ చేశారు.. ఇదే సందర్భంగా కిడ్నాప్ సమాచారాన్ని పోలీసులకు అందించారు.. ఒక వైపు పోలీసులు, మరో వైపు తల్లిదండ్రులు దాదాపు అయిదు కిలోమీటర్లు ఛేజ్ చేసి కారును అడ్డుకున్నారు.. ఆ క్యాబ్ లోని పిల్లలను రక్షించుకున్నారు.. డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments