నేడు హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (09:27 IST)
హైదరాబాద్ నగరంలో నడిచే లోకల్ రైలు సర్వీసుల్లో ఎంఎంటీఎస్ సర్వీసుల్లో కొన్నింటిని నేడు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వివిధ రకాలైన మరమ్మతులు, ఇంజనీరింగ్ పనుల కారణంగా వీటిని రద్దు చేసినట్టు పేర్కొంది. 
 
రద్దు చేసిన రైలు సర్వీసుల్లో లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో నడిచే 9 సర్వీసులు, హైదరాబాద్ - లింగంపల్లి రూట్‌లో నడిచే 9 సర్వీసులు, ఫలక్‌నుమా - లింగంపల్లి మార్గంలో నిడిచే 7 సర్వీసులు, లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో ఏడు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, సికింద్రాబాద్ - లింగంపల్లి, లింగంపల్లి - సికింద్రాబాద్ మార్గంలో ఒక్కో సర్వీసును రద్దు చేసినట్టు పేర్కొంది. నిర్వహణ సర్వీసుల కారణంగా ఈ సర్వీసులను రద్దు చేశామని, ప్రయాణికులు సహకరించాలని దక్షిణ రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments