Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (09:27 IST)
హైదరాబాద్ నగరంలో నడిచే లోకల్ రైలు సర్వీసుల్లో ఎంఎంటీఎస్ సర్వీసుల్లో కొన్నింటిని నేడు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వివిధ రకాలైన మరమ్మతులు, ఇంజనీరింగ్ పనుల కారణంగా వీటిని రద్దు చేసినట్టు పేర్కొంది. 
 
రద్దు చేసిన రైలు సర్వీసుల్లో లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో నడిచే 9 సర్వీసులు, హైదరాబాద్ - లింగంపల్లి రూట్‌లో నడిచే 9 సర్వీసులు, ఫలక్‌నుమా - లింగంపల్లి మార్గంలో నిడిచే 7 సర్వీసులు, లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో ఏడు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, సికింద్రాబాద్ - లింగంపల్లి, లింగంపల్లి - సికింద్రాబాద్ మార్గంలో ఒక్కో సర్వీసును రద్దు చేసినట్టు పేర్కొంది. నిర్వహణ సర్వీసుల కారణంగా ఈ సర్వీసులను రద్దు చేశామని, ప్రయాణికులు సహకరించాలని దక్షిణ రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments