Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంటనగరాల పరిధిలో నేడు - రేపు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (10:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జంట నగరాల పరిధిలో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేశారు. హైదరాబాద్ -సికింద్రాబాద్ పరిధిలో ట్రాక్ మెయింటెన్స్ ఆపరేషనల్ పనుల నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో పలు మార్గాల్లో ఈ రైళ్ళను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో వెల్లడించారు.
 
రద్దు అయిన ఎంఎంటీఎస్ రైళ్లు లింగంపల్లి - నాంపల్లి మార్గంలో 2, నాంపల్లి - లింగంపల్లి మార్గంలో 3, ఫలక్‌నుమా - లింగంపల్లి రూట్‌లో ఐదు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. 
 
అలాగే, లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో ఆరు సర్వీసులు, రాంచంద్రాపురం - ఫలక్‌నుమాలో ఒకటి, ఫలక్‌నుమా - రామచంద్రపురం మార్గంలో ఒకటి, ఫలక్‌నుమా - నాంపల్లి మార్గంలో 1 చొప్పున మొత్తం 19 రైళ్లను రద్దు చేసినట్టు ఆయన విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments