సింగరేణి కాలనీ వెయ్యి మంది పోలీసులు.. వ్యభిచారుల వద్ద విచారణ

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (09:25 IST)
హైదారాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన దారుణంపై దేశమంతా ఊగిపోతుంది. ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రాజును ఉరితీయాలంటూ దేశ ప్రజలు భావిస్తున్నారు. ఐతే పరారీలో నిందితుడు రాజును పట్టుకునేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. 
 
70బృందాలుగా విడిపోయి వెయ్యి మంది పోలీసులు నిందితుడు రాజును పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్ లోని ప్రతీ గల్లీలో గాలింపు చర్యలు చేపట్టారు. కూలీల అడ్డా వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారు.
 
ప్రతీ వైన్ షాపుకు నిందితుడు రాజు ఫోటో, వివరాలను పంపించారు. 100మందికి పైగా వ్యభిచారులను పోలీసులు ప్రశ్నించారు. ఇతర జిల్లాలకు రాష్ట్రాలకు వెళ్ళే బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సు డ్రైవర్లను, కండక్టర్లకు సూచనలు జారీ చేసారు. అనేక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రాల సరిహద్దుల వద్ద ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments