Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరేణి కాలనీ వెయ్యి మంది పోలీసులు.. వ్యభిచారుల వద్ద విచారణ

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (09:25 IST)
హైదారాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన దారుణంపై దేశమంతా ఊగిపోతుంది. ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రాజును ఉరితీయాలంటూ దేశ ప్రజలు భావిస్తున్నారు. ఐతే పరారీలో నిందితుడు రాజును పట్టుకునేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. 
 
70బృందాలుగా విడిపోయి వెయ్యి మంది పోలీసులు నిందితుడు రాజును పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్ లోని ప్రతీ గల్లీలో గాలింపు చర్యలు చేపట్టారు. కూలీల అడ్డా వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారు.
 
ప్రతీ వైన్ షాపుకు నిందితుడు రాజు ఫోటో, వివరాలను పంపించారు. 100మందికి పైగా వ్యభిచారులను పోలీసులు ప్రశ్నించారు. ఇతర జిల్లాలకు రాష్ట్రాలకు వెళ్ళే బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సు డ్రైవర్లను, కండక్టర్లకు సూచనలు జారీ చేసారు. అనేక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రాల సరిహద్దుల వద్ద ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం
Show comments