Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరేణి కాలనీ వెయ్యి మంది పోలీసులు.. వ్యభిచారుల వద్ద విచారణ

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (09:25 IST)
హైదారాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన దారుణంపై దేశమంతా ఊగిపోతుంది. ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రాజును ఉరితీయాలంటూ దేశ ప్రజలు భావిస్తున్నారు. ఐతే పరారీలో నిందితుడు రాజును పట్టుకునేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. 
 
70బృందాలుగా విడిపోయి వెయ్యి మంది పోలీసులు నిందితుడు రాజును పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్ లోని ప్రతీ గల్లీలో గాలింపు చర్యలు చేపట్టారు. కూలీల అడ్డా వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారు.
 
ప్రతీ వైన్ షాపుకు నిందితుడు రాజు ఫోటో, వివరాలను పంపించారు. 100మందికి పైగా వ్యభిచారులను పోలీసులు ప్రశ్నించారు. ఇతర జిల్లాలకు రాష్ట్రాలకు వెళ్ళే బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సు డ్రైవర్లను, కండక్టర్లకు సూచనలు జారీ చేసారు. అనేక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రాల సరిహద్దుల వద్ద ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments