Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవకాయ పచ్చడి పట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి: ఫోటోలు

Webdunia
బుధవారం, 27 మే 2020 (23:56 IST)
ఆమె దేశంలోనే మొదటి మహిళా హోమ్ మినిస్టర్‌గా చరిత్ర సృష్టించారు. ప్రజలకు సేవ చేయడమే.. తన లక్ష్యంగా రాజకీయాల్లో ప్రవేశించారు. ప్రజలకు ఎవరికైనా కష్టం వచ్చింది అంటే... నేనున్నాను అంటూ ముందుంటారు. ఆమె.. సబితా ఇంద్రారెడ్డి.
 
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నిత్యం అధికారిక కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంటారు. అయితేనేం... మంత్రి అయినా మహిళే కదే... అందుకనే ఓ సాధారణ మహిళలా ఆవకాయ పచ్చడి సిద్ధం చేసారు సబితా ఇంద్రారెడ్డి. నాడు ఆమె భర్త ఇంద్రన్న కూడా మంత్రిగా ఉంటూ పొలం పనులు చేసేవారు.
 
సబితా ఇంద్రారెడ్డి... పెద్ద హోదాలో ఉన్నప్పటికీ ఇలా సామాన్య గృహిణిలా ఆవకాయ పచ్చడి పెట్టిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో పలువురు సబితాను అభినందిస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
 ఆవకాయ రెడీ చేసిన మంత్రి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments