Webdunia - Bharat's app for daily news and videos

Install App

29న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రన్‌

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (10:55 IST)
దేశంలో మొట్టమొదటి ఎయిర్‌పోర్టు రన్‌ శంషాబాద్‌ లో ఈ నెల 29న  నిర్వహిస్తున్నారు. ఈమేరకు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు కమ్యూనికేషన్‌ అధికార వర్గాలు ఓ ప్రకనటలో తెలిపారు.

ఈవినింగ్‌ 5 గంటలకు జరిగే రన్‌కు 5కే, 10కే కు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని వివరించారు. ఈవెంట్‌ టైటిల్‌ స్పాన్సర్‌- అపర్ణ కనస్ట్రక్షన్స్‌, ప్లాటినం స్పాన్సర్‌-అవిసర్వ్‌, హెచ్‌ఎం హోస్ట్‌ గా వెల్లడించారు.

5కేకు 12, 10 కే కు 14 ఏండ్లు నిండి ఉండాలని వివరించారు. ప్రతి ఏటా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments