Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలి - ఐఐటీ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (16:46 IST)
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి విప్రో జంక్షన్ నుంచి ఐఐటీ జంక్షన్ వైపు వెళుతున్న ద్విచక్రవాహనం ప్రమాదానికిగురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 
 
ట్రిబుల్ ఐటీ జంక్షన్ నుంచి సబ్ స్టేషన్ గేట్‌ను వేగంగా వచ్చిన ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకుల్లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతులను అరవింద్ కుమార్ సాహో (28), మునిష్ కుమార్ సాకేత్ (25)లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రాజ్‌ కుమార్ (21)కు మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి. 
 
గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురు యువకులు నానకరామ్ గూడలోని ఓ రూంలో అద్దెకు ఉంటున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments