Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదం... కాళ్ల పారాణి ఆరక ముందే వరుడు మృత్యువాత

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు ఒకవైపు, అతివేగం మరోవైపు... ఈ రెండూ కలిసి ఐదుగురి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. పెళ్లి బృందంతో బయలుదేరిన ఇన్నోవా వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే వున్న చెట్టును

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (14:15 IST)
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు ఒకవైపు, అతివేగం మరోవైపు... ఈ రెండూ కలిసి ఐదుగురి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. పెళ్లి బృందంతో బయలుదేరిన ఇన్నోవా వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే వున్న చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో పెళ్లి కుమారుడు కూడా వున్నాడు.

 
తణుకులో గత రాత్రి వివాహం జరిగింది. పెళ్లి ముగించుకుని వరుడు సొంత ఊరు వరంగల్ వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు వరంగల్ జిల్లా వర్దన్నపేట వాసులు. కాగా పెండ్లి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments