Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదం... కాళ్ల పారాణి ఆరక ముందే వరుడు మృత్యువాత

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు ఒకవైపు, అతివేగం మరోవైపు... ఈ రెండూ కలిసి ఐదుగురి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. పెళ్లి బృందంతో బయలుదేరిన ఇన్నోవా వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే వున్న చెట్టును

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (14:15 IST)
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు ఒకవైపు, అతివేగం మరోవైపు... ఈ రెండూ కలిసి ఐదుగురి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. పెళ్లి బృందంతో బయలుదేరిన ఇన్నోవా వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే వున్న చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో పెళ్లి కుమారుడు కూడా వున్నాడు.

 
తణుకులో గత రాత్రి వివాహం జరిగింది. పెళ్లి ముగించుకుని వరుడు సొంత ఊరు వరంగల్ వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు వరంగల్ జిల్లా వర్దన్నపేట వాసులు. కాగా పెండ్లి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments