Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజహర్ పై రేవంత్ విజయం

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (08:17 IST)
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ బాగారెడ్డి స్టేడియంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, అజారుద్దీన్ టీంల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి రేవంత్ రెడ్డి టీం ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రేవంత్  టీం విజయం సాధించింది.

ఒక బంతి మిగిలి ఉండగానే రేవంత్  టీం లక్ష్యాన్ని చేధించింది. అజహర్ టీం మొదట  బ్యాటింగ్ చేసి 130 పరుగులను చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసి 7 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని రేవంత్ టీమ్ ఛేదించింది. ఈ మ్యాచ్‌తో కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం నిండింది. 
 
జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియంలో రాజీవ్ గాంధీ మెమోరియల్ కప్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. రేవంత్ ఎలెవన్, అజారుద్దీన్ ఎలెవన్ జట్ల మధ్య పది ఓవర్ల మ్యాచ్ నిర్వహించారు.

మ్యాచ్‌ను తిలకించేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. మ్యాచ్‌కు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు విచ్చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments