Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్వానీని మోసం చేసి ప్రధాని అయిన మోదీ.. రేవంత్ రెడ్డి

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (17:15 IST)
revanth reddy
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ప్రధాని ప్రసంగం, అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆథమ స్థాయిలో మాట్లాడినట్లుగా ఉందన్నారు తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపుతో ప్రధాని మాట్లాడారని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 
 
మోడీ మేనేజ్మెంట్ ద్వారా పీఎం అయ్యారు.. గురువయిన అద్వానీని మోసం చేసిన ఘనత మోడీ దని చురకలు అంటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అంటూ 1997లో కాకినాడలో తీర్మానం చేసింది బిజెపి అని మండిపడ్డారు 
 
మలి ఉద్యమంలో బలి అయిన అమరులకు మోడీ క్షమాపణ చెప్పాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  ప్రధాని దిగజారి మాట్లాడుతున్నారు.. ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని విభజన కోసం సోనియాగాంధీ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  
 
తెలంగాణ జాతిని ప్రధాని అవమానించారు..ప్రధానికి చదువు సంధ్య లేదు.. మోడీ ప్రధాని అవటం దురదృష్టకరమని మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments