Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి అసహనం.. హెడ్‌ఫోన్ విసిరేసి.. పోడియం వైపు దూసుకెళ్లారు!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (14:37 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ యువనేత రేవంత్ రెడ్డి గురువారం తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర అసహనానికి గురయ్యారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలంటూ రేవంత్ రెడ్డి పదేపదే చేసిన విజ్ఞప్తిని సభాపతి మధుసూదనాచారి ఏమాత్రం పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం. 
 
తీవ్ర అసహనానికి గురైన రేవంత్ రెడ్డి.. ఆగ్రహంతో ఊగిపోతూ, హెడ్ ఫోన్‌ను విసిరేసి పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆ వెంటనే లంచ్ బ్రేక్ కోసమంటూ సభను అరగంట పాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి అన్నం తిని రావడానికి మిగతా మిత్రులతో కలసి వెళ్ళారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments