Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ 8 నెలల్లో 150 గదుల గడీని నిర్మించుకున్నారు : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన మంచి పని ఏదైనా ఉందంటే.. అది కేవలం 8 నెలలో 150 గదుల గడీని నిర్మించుకోవడమేనని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (18:48 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన మంచి పని ఏదైనా ఉందంటే.. అది కేవలం 8 నెలలో  150 గదుల గడీని నిర్మించుకోవడమేనని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన ఎల్బీనగర్‌లోని పల్లవి గార్డెన్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 
 
ఎనిమిది నెలల్లో 150 గదుల గడీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్మించుకున్నారని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారన్నారు. దళితులు, మైనార్టీలు, రైతులు, వికలాంగులను కేసీఆర్‌ మోసం చేశారని రేవంత్‌ ఆరోపించారు. తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆరే వికలాంగుల సంక్షేమ శాఖను ఏర్పాటుచేశారని అన్నారు. వికలాంగుల సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తాననన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments