Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి వార్నింగ్ : మేం తలచుకుంటే టి భవన్ ఆనవాళ్లు ఉండవ్!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (18:41 IST)
తెలంగాణాలోని టీడీపీ కార్యకర్తలు తలచుకుంటే హైదరాబాద్‌లో తెలంగాణ భవన్ ఆనవాళ్లు ఉండవని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాగే, నల్గొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి జిల్లా ఎస్పీ ప్రభాకరరావు సహకారంతోనే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిప్పు పెట్టారని ఆయన ఆరోపించారు. 
 
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ ప్రభాకరరావు తీరుపై అసెంబ్లీలో చర్చిస్తామని అన్నారు. ఏం నేరం చేశారని మాధవరెడ్డి చిత్ర పటాన్ని తగులబెట్టారని రేవంత్ రెడ్డి నిలదీశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేయించి టీ. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతున్న టీడీపీ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments