Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది: రేవంత్ రెడ్డి

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (13:01 IST)
తెలంగాణ ప్రజలు ఒక్కటిగా పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
 
భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేటు వద్ద గురువారం ఉదయం నిర్వహించిన సభలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మధుయాష్కీ, పొంగులేటి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.
 
సకల జనుల సమ్మెలో పాల్గొని బొగ్గు ఉత్పత్తిని నిలిపివేయకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూడలేరని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని రేవంత్ ప్రశ్నించారు. 
 
కార్మికులు గొంతెమ్మకు కావాల్సింది అడగడం లేదని, హక్కులు మాత్రమే అడుగుతున్నారని, సాధ్యం కానివి అడగడం లేదని, సింగరేణి నష్టాలకు జెన్‌కో చెల్లించకపోవడమే కారణమన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments