Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది: రేవంత్ రెడ్డి

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (13:01 IST)
తెలంగాణ ప్రజలు ఒక్కటిగా పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
 
భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేటు వద్ద గురువారం ఉదయం నిర్వహించిన సభలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మధుయాష్కీ, పొంగులేటి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.
 
సకల జనుల సమ్మెలో పాల్గొని బొగ్గు ఉత్పత్తిని నిలిపివేయకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూడలేరని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని రేవంత్ ప్రశ్నించారు. 
 
కార్మికులు గొంతెమ్మకు కావాల్సింది అడగడం లేదని, హక్కులు మాత్రమే అడుగుతున్నారని, సాధ్యం కానివి అడగడం లేదని, సింగరేణి నష్టాలకు జెన్‌కో చెల్లించకపోవడమే కారణమన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments