Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా కానిస్టేబుల్‌తో బాడీ మసాజ్ : ఓ ఏఎస్ఐ నిర్వాకం

గద్వాల్ జిల్లాలో ఓ ఏఎస్ఐ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా కానిస్టేబుల్‌లో బాడీ మసాజ్ చేసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జోగులాంబ జిల్లా కేంద్రం గద్వాల ఆర్మ్డ్ ఫోర్స్‌

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (09:15 IST)
గద్వాల్ జిల్లాలో ఓ ఏఎస్ఐ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా కానిస్టేబుల్‌లో బాడీ మసాజ్ చేసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జోగులాంబ జిల్లా కేంద్రం గద్వాల ఆర్మ్డ్ ఫోర్స్‌కి చెందిన ఏఎస్‌ఐ ఒకరు తన విభాగంలో పనిచేస్తున్న మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్నారు. 
 
అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్‌ విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా అదనపు ఎస్పీ భాస్కర్‌ ఆ వీడియోలను పరిశీలించారు. 
 
అందులోని పరిసరాలను బట్టి ఆ బాగోతం కార్యాలయంలోనే జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అలాగే సాయుధ విభాగంలో ఏం జరుగుతోందన్న కోణంలో విచారణకు ఆదేశించారు. అక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని వ్యక్తిగతంగా విచారించి పూర్తి వివరాలతో ఎస్పీకి నివేదిక సమర్పించారని తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments