Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఠారెత్తిస్తున్న భూముల రిజిస్ట్రేషన్ ధరలు

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (11:49 IST)
తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ధరల వివరాలు విని భూమి కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల భూ రిజిస్ట్రేషన్, సర్వీస్ చార్జీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. 
 
రాష్ట్రంలో సాగు భూముల మార్కెట్ విలువను ఏకంగా 50 శాతం, బీడు భూముల విలువను 35 శాతం మేరకు పెంచింది. అలాగే, బహుళ అంతస్తు భవనాల విలువను రూ.25 నుంచి 30 శాతం పెంచింది. ఈ పెంచిన ధరలు జనవరి 31వ తేదీ అర్థరాత్రి అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. 
 
దీంతో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. గతంలో ఉన్న మార్కెట్ విలువకు, ఇపుడు ప్రభుత్వం ప్రతిపాదించిన భూమి విలువకు మధ్య సరాసరి వ్యత్యాసం 35 నుంచి 40 శాతానికి పైగానేవుంది. దీంతో భూములు లేదా అపార్ట్ భవనాలు కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments