Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను బెదిరించి అత్యాచారం.. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి..?

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (11:58 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. శంషాబాద్‌లో ఓ కామాంధుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను బెదిరించి ఆ కామాంధుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచార దృశ్యాలను సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు. 
 
అంతేగాకుండా తన వద్ద గన్ వుందని.. ఆమె తల్లిదండ్రులను కాల్చేస్తానని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కానీ బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. విషయం బయట పడింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన గోపిగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments