Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జిలో విద్యార్థినితో గడుపుతూ అడ్డంగా బుక్కైన టీచర్.. అత్యాచారం కేసు నమోదు

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (13:28 IST)
పదో తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి రాసలీలలు కొనసాగించిన ఉపాధ్యాయుడిపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు అత్యాచారం కేసును నమోదు చేశారు. అలాగే, అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. 
 
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన నాగేశ్వరరావు అనే టీచర్ తాను పనిచేస్తున్న పాఠశాలకు చెందిన విద్యార్థినికి మాయమాటలు చెప్పి లాడ్జీకి తీసుకొచ్చి రాసలీసలు కొనసాగిస్తుండగా, పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబం అక్కడకు చేరుకుని నాగేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమాయకురాలైన తమ కూతురుకు మాయమాటలు చెప్పి తీసుకొచ్చిన నాగేశ్వరరావు అత్యాచారం చేశాడని ఆ ఫిర్యాదులో బాలిక తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీంతో నాగేశ్వరరావుపై అత్యాచారం ఆరోపణల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments