Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు రామ్ గోపాల్ వర్మ..ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (09:05 IST)
దిశ అత్యాచారం, హత్య ఘటనపై సినిమా తీస్తానని ప్రకటించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

క్రైమ్ సీన్ మొదలు, పోలీసుల ఎంక్వైరీలో నిందితులు చెప్పిన విషయాల వరకు అన్నీ తెలుసుకునేందుకు స్వయంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పనిలో భాగంగా సోమవారం ఆయన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

దిశ కేసు గురించి మాట్లాడేందుకు ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్‌తో సమావేశం కావాలని వర్మ భావించారు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వరరావుతో కాసేపు ముచ్చటించి.. హైదరాబాద్ చేరుకున్నారు వర్మ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments