Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థుల తల్లిదండ్రుల్ని పరామర్శించిన తెలంగాణ డిప్యూటీ సీఎం

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (20:09 IST)
మెదక్ జిల్లా మాసాయి పేట వద్ద జరిగిన స్కూలు బస్సు ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థి తల్లిదండ్రులను తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య పరామర్శించారు. మెదక్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. 
 
మొత్తం 20 మంది విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో 13 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. ఏడుగురు చిన్నారులకు వెంటిలేటర్ల ద్వారా చికిత్సనందిస్తున్నారు. మరో ఏడుగురి పరిస్థితి నిలకడగా వుంది. ఈ ఉదయం తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య విద్యార్థుల తల్లిదండ్రుల్ని పరామర్శించారు
 
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులనడిగి తెలుసుకున్నారు. మరో వైపు విద్యార్థులకు అందిస్తున్న చికిత్సలపై సరైన వివరాలుచెప్పడంలేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కన్నబిడ్డలు పడుతున్న వేదనను అర్థం చేసుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments