Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాకు శుభవార్త : మూడు రోజుల పాటు వర్షాలు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (17:05 IST)
హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణాకు శుభవార్త చెప్పింది. వచ్చే మూడు వారాల పాటు తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్‌తో పాటు మొత్తం 17 జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. 
 
మరఠ్వాడా నుంచి కర్నాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించివున్న ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని పేర్కొంది. 
 
కాగా, గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న విషయం తెల్సిందే. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల తీవ్రతతోపాటు ఉక్కపోతను తట్టుకోలేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా, ఉదయం 11 గంటలు దాటితో ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి వార్తను చెప్పడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments