Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమకొండలో రాహుల్ బహిరంగ సభ - భారీగా ఏర్పాట్లు

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (10:00 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మే ఆరో తేదీన జరిగే ఈ బహిరంగ సభకు ఐదు లక్షల మందిని జనసమీకరణ చేయాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున ఉండేలా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. 
 
ఈ సభ ద్వారా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేసే చర్యల్లోభాగంగా ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. రాహుల్ సభ కోసం జన సమీకరణపై ఇప్పటి నుంచే టీ కాంగ్రెస్ నేతలు దృష్టిసారించారు. 
 
ముఖ్యంగా, మధు యాష్కీ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితలు క్రియాశీలకంగా వ్యవహిరస్తున్నారు. ఈ బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ నగరంలోని గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments