Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వస్తే అదానీకి చుక్కలు చూపిస్తాం.. రాహుల్ గాంధీ

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (18:21 IST)
ములుగులో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ యాత్ర సాగుతోంది. ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అదానీ గ్రూప్‌‌పై మళ్లీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. 
 
బొగ్గు దిగుమతుల్లో ఓవర్ ఇన్వాయిసింగ్‌‌ వల్ల విద్యుత్ ధరలు అమాంతం పెరిగిపోయాయని చెప్పారు. ఈ ప్రక్రియలో రూ.12,000 కోట్ల ప్రజాధనాన్ని అదానీ గ్రూప్ లూటీ చేసిందని ఆరోపించారు. 
 
ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి తక్షణం దర్యాప్తునకు ఆదేశించి మిస్టర్ క్లీన్ అనిపించుకోవాలని రాహుల్ అన్నారు. అదానీ ఓవర్ ఇన్వాయిస్‌డ్ బొగ్గు దిగుమతుల వల్ల రూ.12,000 కోట్ల మేరకు ప్రజల జేబులు గుల్లయ్యాయని, అదానీకి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోంది. 
 
ఆయన వెనుక ఏ శక్తి ఉందో అందరికీ తెలుసునని రాహుల్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అదానీ గ్రూప్‌పై దర్యాప్తుకు ఆదేశిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments