Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వస్తే అదానీకి చుక్కలు చూపిస్తాం.. రాహుల్ గాంధీ

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (18:21 IST)
ములుగులో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ యాత్ర సాగుతోంది. ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అదానీ గ్రూప్‌‌పై మళ్లీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. 
 
బొగ్గు దిగుమతుల్లో ఓవర్ ఇన్వాయిసింగ్‌‌ వల్ల విద్యుత్ ధరలు అమాంతం పెరిగిపోయాయని చెప్పారు. ఈ ప్రక్రియలో రూ.12,000 కోట్ల ప్రజాధనాన్ని అదానీ గ్రూప్ లూటీ చేసిందని ఆరోపించారు. 
 
ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి తక్షణం దర్యాప్తునకు ఆదేశించి మిస్టర్ క్లీన్ అనిపించుకోవాలని రాహుల్ అన్నారు. అదానీ ఓవర్ ఇన్వాయిస్‌డ్ బొగ్గు దిగుమతుల వల్ల రూ.12,000 కోట్ల మేరకు ప్రజల జేబులు గుల్లయ్యాయని, అదానీకి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోంది. 
 
ఆయన వెనుక ఏ శక్తి ఉందో అందరికీ తెలుసునని రాహుల్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అదానీ గ్రూప్‌పై దర్యాప్తుకు ఆదేశిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments