Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘట్‌కేసర్‌లో రెడ్డి సింహగర్జన : మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

Webdunia
సోమవారం, 30 మే 2022 (09:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఘట్‌కేసర్‌లో రెడ్డి గర్జన పేరుతో సింహగర్జన సభ జరిగింది. ఇందులో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అయితే, ఆయన ప్రసంగంలో తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఆగ్రహించిన సభికులు మంత్రి మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడంతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
 
అయితే, మంత్రి కాన్వాయ్‌పై కుర్చీలు, చెప్పులు, మంచినీటి బాటిళ్లు, ఇతర సామాగ్రిని విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. భద్రతగా ఉన్న పోలీసులు మంత్రిని సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి తీసుకెళ్లిపోయారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలితంగా పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కాగా, నిరసనకారులు రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో నినాదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments