Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భాగ్యనగరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (08:32 IST)
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. స్థానిక జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగే అల్లూరి 125వ జయంత్యుత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరవుతున్నారు. గచ్చిబౌలిలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి చేరుకోనున్నారు.
 
అనంతరం రోడ్డు మార్గంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా పర్యాటకుల సందర్శన తీరును సమీక్షించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియానికి రాష్ట్రపతి చేరుకుంటారు. ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments