Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భాగ్యనగరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (08:32 IST)
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. స్థానిక జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగే అల్లూరి 125వ జయంత్యుత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరవుతున్నారు. గచ్చిబౌలిలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి చేరుకోనున్నారు.
 
అనంతరం రోడ్డు మార్గంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా పర్యాటకుల సందర్శన తీరును సమీక్షించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియానికి రాష్ట్రపతి చేరుకుంటారు. ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments