Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్‌పేటలో డ్రగ్స్ కలకలం.. టెక్కీలో లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా!

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:15 IST)
హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో డ్రగ్స్ కలగలం చెలరేగింది. ముగ్గురు సభ్యుల ముఠాను భాగ్యనగరి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వీరు ఉపయోగించిన 2 కార్లు, బైకులను కూడా సీజ్ చేశారు.
 
భారతీయ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. ఈ వ్యవహారంలో అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ పలువురు సినీ ప్రముఖులు అరెస్టు అయ్యారు. ఈ పరిస్థితుల్లో అమీర్‌పేటలో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. 
 
దీంతో నిఘా వేసిన పోలీసులు... ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. ఈ ముఠా నుంచి 105 గ్రాముల ఎండీఎం, 25 కొకైన్, 250 గ్రాముల గంజాయి, 4 గ్రామాల ఎల్సీడీ రకం మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి 2 కార్లు, బైకులు సీజ్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments