Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్‌పేటలో డ్రగ్స్ కలకలం.. టెక్కీలో లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా!

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:15 IST)
హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో డ్రగ్స్ కలగలం చెలరేగింది. ముగ్గురు సభ్యుల ముఠాను భాగ్యనగరి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వీరు ఉపయోగించిన 2 కార్లు, బైకులను కూడా సీజ్ చేశారు.
 
భారతీయ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. ఈ వ్యవహారంలో అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ పలువురు సినీ ప్రముఖులు అరెస్టు అయ్యారు. ఈ పరిస్థితుల్లో అమీర్‌పేటలో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. 
 
దీంతో నిఘా వేసిన పోలీసులు... ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. ఈ ముఠా నుంచి 105 గ్రాముల ఎండీఎం, 25 కొకైన్, 250 గ్రాముల గంజాయి, 4 గ్రామాల ఎల్సీడీ రకం మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి 2 కార్లు, బైకులు సీజ్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments