Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్బీ నగర్‌లో 110 కేజీల గంజాయి స్వాధీనం

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (12:44 IST)
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి ఏరులై పారుతోంది. అనేక ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్‌లో గంజాయి భారీగా పట్టుబడింది. 
 
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్‌ రాష్ట్ర నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి మహారాష్ట్ర, నాగ్‌పూర్‌కు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments