వరంగల్‌లో ప్రధాని పర్యటన.. భద్రకాళి అమ్మవారికి పూజలు

Webdunia
శనివారం, 8 జులై 2023 (11:05 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్‌కు హెలికాప్టర్‌లో బయలుదేర్దిన ప్రధాని హకీంపేట విమానాశ్రయంలో దిగారు. 
 
ఆపై శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. వరంగల్ చేరుకున్న ప్రధాని భద్రకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 
 
నగర పర్యటన సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వీటిలో, వ్యాగన్ తయారీ, PVOC వంటి అనేక కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా.. కానీ కొన్నాళ్ళకే అసలు విషయం తెలిసింది.. : తమన్నా

15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసిన మన శంకరవరప్రసాద్ గారు

ఆ బాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ ఛార్మ్ : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ

బరాబర్ ప్రేమిస్తా లో మళ్లీ మళ్లీ సాంగ్ బాగుంది : జయంత్ సి పరాన్జి

న్యాయం చేసేలా ప్రయత్నిస్తా : రఘు కుంచె - దేవగుడి అలరిస్తుంది : బెల్లం రామకృష్ణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

తర్వాతి కథనం
Show comments