దండం పెడతా.. బయటకు రాకండయ్యా బాబూ

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (11:15 IST)
బయట తీరగొద్దు మొర్రో అంటూ ఎంత చెప్పినా ప్రజలు వినకపోవడంతో విరక్తి చెందిన ఓ హోంగార్డు వినూత్నంగా విజ్ఞప్తి చేశారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో విధులు నిర్వర్తించే హోంగార్డు కృష్ణాసాగర్‌ అనవసరంగా ద్విచక్రవాహనాలపై బయటకు వచ్చిన యువతను నిలిపి పోలీసులకు సహకరించాలని కోరారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు అందరి మంచి కోసమేనని గుర్తించాలని.. ‘మీకు దండం పెడతా బయటకు రాకండయ్యా బాబూ’ అంటూ సాష్టాంగ నమస్కారం చేశారు. దీంతో యువకులు ఇకముందు అనవసరంగా బయటకు రామంటూ పోలీసులకు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments