Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ రెడ్డికి షాక్- RRR పిల్‌కు నెంబర్ కేటాయించండి..

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (14:52 IST)
తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో పలు అంశాలపై సీబీఐ, ఈడీ విచారణ జరపలేదని రఘురామ ఇటీవల పిల్ దాఖలు చేశారు. పలు అభ్యంతరాలను కారణంగా చూపుతూ హైకోర్టు కార్యాలయం ఆ పిల్‌ను అనుమతించని విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 'రఘురామ పిల్‌కు నెంబర్ కేటాయించండి. పిల్ విచారణ అర్హతను తేల్చాల్సి ఉంది' అని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో రిజిస్ట్రీ తెలిపిన అభ్యంతరాలను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments