Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ రెడ్డికి షాక్- RRR పిల్‌కు నెంబర్ కేటాయించండి..

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (14:52 IST)
తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో పలు అంశాలపై సీబీఐ, ఈడీ విచారణ జరపలేదని రఘురామ ఇటీవల పిల్ దాఖలు చేశారు. పలు అభ్యంతరాలను కారణంగా చూపుతూ హైకోర్టు కార్యాలయం ఆ పిల్‌ను అనుమతించని విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 'రఘురామ పిల్‌కు నెంబర్ కేటాయించండి. పిల్ విచారణ అర్హతను తేల్చాల్సి ఉంది' అని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో రిజిస్ట్రీ తెలిపిన అభ్యంతరాలను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments