Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ ను రాళ్లతో కొడతారు... ఓయూ జేఏసీ వార్నింగ్

Webdunia
గురువారం, 28 ఆగస్టు 2014 (18:02 IST)
సినీ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డికి ప్రచారం చేసే అవకాశం వుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓయూ(ఉస్మానియా) జేఏసి మరోసారి మండిపడింది. పవన్ కళ్యాణ్ కనుక బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి మద్దతు పలుకుతూ తన జనసేన పార్టీ ద్వారా ముందుకు వస్తే మాత్రం పవన్ కళ్యాణ్‌ని రాళ్లతో కొడతారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్‌కి తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారనీ, మెదక్ లో జగ్గారెడ్డికి ప్రచారం చేస్తే ప్రజలు మరోసారి గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. కాగా దీనిపై భాజపాపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మొత్తమ్మీద మెదక్ పార్లమెంటు స్థానంపై పోటీ రసకందాయంలో పడింది.

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments