Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగిని రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లారు..

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (11:11 IST)
patient
నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో స్ట్రెచర్‌ ఉన్నా పట్టించుకోకుండా వైద్యుడి వద్దకు వెళ్లేందుకు ఓ రోగిని సొంత బంధువులే నేలపైకి ఈడ్చుకెళ్లిన హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మార్చి 31 సాయంత్రం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న రోగి నడవలేని స్థితిలో ఉన్నాడని అతని బంధువులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. 
 
అతన్ని రాత్రంతా ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ వెలుపల కూర్చోబెట్టారు. మరుసటి రోజు ఏప్రిల్ 1 మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టారు. అతనిని నమోదు చేయగానే, ఆసుపత్రి సిబ్బంది అతనికి రెండవ అంతస్తులో ఉన్న వైద్యుడిని చూడటానికి టోకెన్ ఇచ్చారు. 
 
అయితే, రెండవ అంతస్తుకు చేరుకోవడానికి, స్ట్రెచర్ లేదా వీల్ చైర్ అవసరం. కానీ అవి ఆస్పత్రిలో దక్కకపోవడంతో రెండు కాళ్లతో ఈడ్చుకెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments