Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్యాకేజీ

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (19:31 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు, వేతన సవరణ మధ్యంతర భృతి అన్నీ కలిపి ప్యాకేజి కింద ఇచ్చే యోచన ప్రభుత్వం చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు, వేతన సవరణ మధ్యంతర భృతి అన్నీ కలిపి ప్యాకేజీ కింద ఇస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు ప్రకటించారు. పీఆర్​సీ నివేదిక వచ్చిన తరువాత మధ్యంతర భృతి కాకుండా నేరుగా వేతన సవరణ అమలుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఆలోచన జరుగుతోందన్నారు. రైతు రుణమాఫీ హామీ అమలుపై 15 రోజుల్లో నిబంధనలు వెల్లడిస్తామని వివరించారు. నిరుద్యోగ భృతి అమలుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తోందని చెప్పారు. అవి సిద్ధమయ్యాక వివరాలు చెబుతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments