Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదు వాసులకు ఊరట కలిగించిన ఉల్లి ధర

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (14:33 IST)
గత కొద్ది రోజులుగా ఉల్లి ధర ఆకాశానికి ఎగబాకటంతో సామాన్య ప్రజలు కొనడానికి కంట నీరు పెట్టకున్నారు. హోల్ సేల్ మార్కెట్లో ధరలు అనుహ్యంగా పెరగడం రిటైల్ మార్కెట్లపై పెనుభారం మోపుతుంది. ఈ పెనుభారంతో సామాన్య ప్రజలు సతమవుతున్నారు. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.100 దాటింది. అయితే ఈ ఉల్లి ధరలను నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు మార్కెట్ ధరలపై ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నది.
 
ఈ నేపథ్యంలో హైదరాబాదులో కిలో ఉల్లి ధర రూ.35కే విక్రయిస్తున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం శారు. దీంతో హైదరాబాదు నగరంలో 11 రైతు బజార్లలో ఉల్లి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి రెండు కిలోల ఉల్లి విక్రయిస్తారని, ఏదైనా గుర్తింపు కార్డు ద్వారా ఉల్లిని రైతు బజారులో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.
 
భారీ వర్షల కారణంగా ఉల్లి పంట దెబ్బ తినడంలో భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. భారీ వర్ష ప్రభావంతో రానున్న రోజులలో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments