Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేవాదాత సుధా రెడ్డి తన ఉదాత్తమైన మనసును చాటుకున్నారు

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (21:49 IST)
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సేవాదాత, వ్యాపారవేత్త సుధా రెడ్డి మరోసారి తన ఉదాత్తమైన మనసును చాటారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఉన్న 100 మంది క్యాన్సర్ బాధిత రోగుల కుటుంబాలకు అవసరైన వస్తువులు, ఆహార పదార్థాలతో కూడిన కేర్ కిట్‌లను ఆమె పంపిణీ చేశారు.

అనంతరం 70 మంది క్యాన్సర్ బారిన పడిన పిల్లలకు బొమ్మలు, టిఫిన్ బాక్స్‌లు, స్టేషనరీ, దుప్పట్లను పంపిణీ చేశారు.

ఇటీవల జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పార్క్‌లేన్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆత్మరక్షణ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రాథమిక అంశాలపై ఆమె 50 మంది నిరుపేద బాలికలకు వర్క్‌షాప్ నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments