Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కలకలం - 10 రోజుల లాక్డౌన్

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (14:38 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ వైరస్ కలకలం రేపింది. ఇటీవల దుబాయ్ నుంచి ఈ గూడెం గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ తేలింది. 
 
ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులకు జరిగిన పరీక్షల్లో అతని తల్లి, భార్యకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించింది. ఇదిలావుంటే, ఈ గ్రామంలో కరోనా కలకలం చెలరేగడంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. అలాగే, గ్రామస్తులు కూడా స్వయంగా సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments