Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కలకలం - 10 రోజుల లాక్డౌన్

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (14:38 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ వైరస్ కలకలం రేపింది. ఇటీవల దుబాయ్ నుంచి ఈ గూడెం గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ తేలింది. 
 
ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులకు జరిగిన పరీక్షల్లో అతని తల్లి, భార్యకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించింది. ఇదిలావుంటే, ఈ గ్రామంలో కరోనా కలకలం చెలరేగడంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. అలాగే, గ్రామస్తులు కూడా స్వయంగా సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments