Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధుల లేమి... మాంసం ముక్క కోసం తల్లడిల్లిపోతున్న ఖైదీలు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (11:20 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కేంద్ర కారాగారాల్లో చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలోని ఖైదీలకు చికెన్, మటన్ బంద్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ జైళ్లకు మాంసం సరఫరా చేసే కాంట్రాక్టరుకు తెలంగాణ జైళ్ల శాఖ రూ.2 కోట్ల మేరకు బాకీ పడిందట. దీంతో ఈ సొమ్ము చెల్లిస్తే గానీ, తాను మాంసం సరఫరా చేయలేనని కాంట్రాక్టర్ మొండికేశారు. దీంతో ఈ రెండు జైళ్లలోని ఖైదీలు చికెన్, మటన్ ముక్కలేక తల్లడిల్లిపోతున్నారు. గత రెండు వారాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే, పాలు, రేషన్, గ్యాస్ సరఫరాలో కూడా ఇదే పరిస్థితి నెలకొనివుంది. 
 
ఈ రెండు జైళ్ల నిర్వహణకు నిధుల లేమి ఉత్పన్నమైంది. దీంతో రెండు వారాలుగా ఖైదీలకు చికెన్, మటన్ నిలిపివేశారు. మాంసాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు సుమారు రూ.2 కోట్ల మేరకు బకాయి ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ విడుదల కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిసింది. ఖైదీలకు మొదటి ఆదివారం మటన్, మిగిలిన ఆదివారాలు చికెన్ వడ్డిస్తారు. ఇపుడు నిధుల లేమితో జైళ్లలో మాంసాహారాన్ని నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments