Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ కాశీ పుష్కరిణిలో అభిషేకం.. స్విమ్ చేసిన ఈవో.. నెటిజన్ల ఫైర్

Webdunia
శనివారం, 27 మే 2023 (13:01 IST)
EO venu
దక్షిణ కాశీగా పేరున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నీలకంఠేశ్వర ఆలయం వార్తల్లో నిలిచింది. నిజామాబాద్‌లోని ఈ ఆలయంలోని పుష్కరిణిలో ఆలయ ఈవో వేణు ఈతకొట్టడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. 
 
నీలకంఠేశ్వర స్వామి విగ్రహాలకు ఆలయ అర్చకులు పుష్కరిణిలో ప్రత్యేక అభిషేకం చేస్తుండగా.. ఆ పక్కనే వేణు ఈత కొడుతూ జలకాలాడారు. అభిషేకం జరుగుతున్న సమయంలో అలా చేయొద్దని అర్చకులు వారించినా ఆయన పట్టించుకోలేదు. 
 
అభిషేకాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. దర్జాగా ఈతకొడుతూ స్నానం చేయడం వివాదాస్పదం అవుతోంది. ఇదంతా అక్కడున్న ఓ భక్తుడు తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవో ప్రవర్తనపై నెటిజన్లు తప్పుబడుతున్నారు. 
 
పుష్కరిణి నీటిని అపవిత్రం చేసి, అపచారానికి పాల్పడిన ఈవోను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments