Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ కాశీ పుష్కరిణిలో అభిషేకం.. స్విమ్ చేసిన ఈవో.. నెటిజన్ల ఫైర్

Webdunia
శనివారం, 27 మే 2023 (13:01 IST)
EO venu
దక్షిణ కాశీగా పేరున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నీలకంఠేశ్వర ఆలయం వార్తల్లో నిలిచింది. నిజామాబాద్‌లోని ఈ ఆలయంలోని పుష్కరిణిలో ఆలయ ఈవో వేణు ఈతకొట్టడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. 
 
నీలకంఠేశ్వర స్వామి విగ్రహాలకు ఆలయ అర్చకులు పుష్కరిణిలో ప్రత్యేక అభిషేకం చేస్తుండగా.. ఆ పక్కనే వేణు ఈత కొడుతూ జలకాలాడారు. అభిషేకం జరుగుతున్న సమయంలో అలా చేయొద్దని అర్చకులు వారించినా ఆయన పట్టించుకోలేదు. 
 
అభిషేకాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. దర్జాగా ఈతకొడుతూ స్నానం చేయడం వివాదాస్పదం అవుతోంది. ఇదంతా అక్కడున్న ఓ భక్తుడు తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవో ప్రవర్తనపై నెటిజన్లు తప్పుబడుతున్నారు. 
 
పుష్కరిణి నీటిని అపవిత్రం చేసి, అపచారానికి పాల్పడిన ఈవోను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments